కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కతో పాటు, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQAVgy
ప్రజాస్వామ్యాన్ని కాపాడండీ.... అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నిరసన, ధర్నా...!
Related Posts:
వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ ... ఈ నెల 20కి వాయిదాఏపీలో నేటికీ చర్చనీయంశంగా మారిన మర్డర్ మిస్టరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందర… Read More
ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల… Read More
ఏపీ శాసనమండలి రద్దు .. హస్తినలో పావులు కదుపుతున్న వైసీపీ .. పోటీగా ఢిల్లీ వెళ్లనున్న టీడీపీఏపీలో శాసనమండలి రద్దు అంశం రాజకీయ వేడి పుట్టిస్తుంది. ఒకపక్క అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన వైసీపీ సర్కార్ త్వరిత… Read More
మైండ్ బ్లాక్ అవుతుంది: వాట్సాప్ యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఇవే..!న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్కు సంబంధించిన సమాచారం పొందుపర్చింది. రెండేళ్ల క్రితం 1.5 బిలియన్ యూజర్లు ఉండగా ఇప్… Read More
కేంద్రం దిగొచ్చేలా పవన్ కల్యాణ్ ప్లాన్.. జగన్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్.. పవర్ అంటే అదే..''చిన్నప్పుడు నేను చీరాలలో పెరిగాను. మా ఇంటిపక్కనే చేనేత కుటుంబాలు ఉండేవి . మగ్గం నేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంత కష్టపడినా కూడుకు, గుడ్డకు లేక నేతన… Read More
0 comments:
Post a Comment