Thursday, June 6, 2019

ప్రజాస్వామ్యాన్ని కాపాడండీ.... అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నిరసన, ధర్నా...!

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కతో పాటు, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడంటూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQAVgy

0 comments:

Post a Comment