చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్లింది పరిస్థితి. ఇన్నాళ్లు ఉన్న ప్రచ్చన్నయుద్ధం గురువారం బయటపడింది. సీఎం అమరిందర్ సింగ్ నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు సిద్దూ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNG8FY
Thursday, June 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment