చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్లింది పరిస్థితి. ఇన్నాళ్లు ఉన్న ప్రచ్చన్నయుద్ధం గురువారం బయటపడింది. సీఎం అమరిందర్ సింగ్ నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు సిద్దూ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNG8FY
సిద్దూ వర్సెస్ అమరిందర్ సింగ్ : నన్ను ఒంటరిని చేశారు.. క్యాబినెట్ నుంచి బయటకొచ్చిన సిద్దూ
Related Posts:
ట్రంప్ కోసం హిందూ సేన పూజలు -చైనా, పాక్ పని పట్టడంలో భారత్కు సాయపడతారని..భారత్ కు సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకూ ప్రాధాన్యం ఉందంటున్నారు హిందూ సేన కార్యకర్తలు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ … Read More
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ.!మహబూబ్ నగర్/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ టీపిసిసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నార… Read More
ప్రియుడి కోసం ఓ ఇల్లాలు క్రూరత్వం ... భర్త గుండెలో 12 సార్లు కత్తితో పొడిచి ఆపై..ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అంతేకాదు 10 గంటల పాటు శవంతో జాగారం చేసింది . ప్రియునిమోజులో 12 సార్లు గుండెలో పొడిచి హ… Read More
Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధంబీహార్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు జరగగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగి … Read More
జో బైడెన్ కంప్టీట్ బయో: ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కీలక వివరాలు, సంపదెంతో తెలుసా?వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.… Read More
0 comments:
Post a Comment