కోల్కతా : ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లతో చర్చలు విజయవంతమయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ వైద్యులు నిరసన తెలుపడం .. దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపడంతో బెంగాల్ సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MSz3Qq
వైద్యుల డిమాండ్లకు దీదీ ఓకే : రక్షణ కల్పిస్తాం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు అంగీకారం
Related Posts:
హరీశ్రావుకు కోపమొచ్చింది.. ఆ అధికారికి చివాట్లు.. ఇంతకు ఏం జరిగిందంటే..!సిద్దిపేట : సదా పెదాలపై చెరగని చిరునవ్వుతో కనిపించే మంత్రి హరీశ్ రావుకు ఒక్కసారిగా కోపమొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనలో కనిపించిన కోపం మరోసారి బయట… Read More
చంద్రబాబు రైతులను వంచించాడు.. తొలి సంతకం చేసిన రుణమాఫీనే మరిచాడు...టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. ఐదేళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని ఆయన ప్రజ… Read More
పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: తిరగబెట్టిన సమస్య!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఎంతో కాలంగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో గాయం కారణంగా మొదలై… Read More
రివర్స్ టెండరింగ్లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావుపోలవవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప… Read More
శ్రీకళారెడ్డికి షాక్: హుజూర్ నగర్లో బీజీపీ అభ్యర్దిగా తెరపైకి కొత్త అభ్యర్థి!తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుం… Read More
0 comments:
Post a Comment