కోల్కతా : ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లతో చర్చలు విజయవంతమయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ వైద్యులు నిరసన తెలుపడం .. దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపడంతో బెంగాల్ సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MSz3Qq
వైద్యుల డిమాండ్లకు దీదీ ఓకే : రక్షణ కల్పిస్తాం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు అంగీకారం
Related Posts:
కరోనా: ఫుడ్ హెల్ప్లైన్ నంబర్గా కర్ణాటక ఐపీఎస్ మొబైల్..? రోజుకు 100 కాల్స్, 4 వేల మంది ఆకలితీర్చిన.అసలే కరోనా టెన్షన్.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్.. ఎక్కడివారు అక్కడే నిర్బంధం. ఈ సమయంలో వలస కూలీలను ఆయా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ఆహారం కావాలలంటే ఈ నంబర… Read More
ఉమ్మెత్త కాయల ద్రావణం తాగితే కరోనా రాదని ..ప్రాణం మీదకు తెచ్చుకున్న చిత్తూరు వాసులుకరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపటమే కాదు ప్రజల్లో పలు మూఢ నమ్మకాలకు కేంద్రంగా మారుతుంది . ఏపీలో కరోనా మహమ్మారి విషయంలో రోజుకో పుకారు ప్రబలుతుంది. కరో… Read More
Super Pink Moon 2020: తేదీ, టైమ్ ఇదే, ఇండియాలో ఈ అద్భుతం ఎలా చూడాలంటే?న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోనే ఒక ఆసక… Read More
పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపులో కుల రాజకీయం - రాయదుర్గం తహసీల్దార్ సస్పెన్షన్ఏపీలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వర్తింపచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అక్కడక్కడా అధికారులు, అధికార పార్టీల నేతల కారణం… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: కళతప్పిన నగరం.. నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు: వీడియో విడుదలహైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇక ఎక్కడో చైనాలో పుట్టని ఈ మహమ్మ… Read More
0 comments:
Post a Comment