కోల్కతా : ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లతో చర్చలు విజయవంతమయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ వైద్యులు నిరసన తెలుపడం .. దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపడంతో బెంగాల్ సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MSz3Qq
వైద్యుల డిమాండ్లకు దీదీ ఓకే : రక్షణ కల్పిస్తాం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు అంగీకారం
Related Posts:
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకంకరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వె… Read More
వీఆర్ఏలకు కేసీఆర్ తీపి కబురు.... ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే....వీఆర్ఏ(గ్రామ రెవెన్యూ సహాయకులు)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పారు. చెప్పినట్లుగానే వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించారు. అం… Read More
కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో రద్దుకు అసెంబ్లీ ఆమోదం - సవరణలు లేకుండానే ఏకగ్రీవంగాముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు సహా మొత్తం నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి… Read More
new study: తక్కువ మాట్లాడండి.. కరోనాను కట్టడి చేయండి!న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయ… Read More
సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదని... ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని… Read More
0 comments:
Post a Comment