అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MyqsSW
15న న్యూఢిల్లీకి వైఎస్ జగన్: నీతి ఆయోగ్ భేటీకి హాజరు: 9న శ్రీవారి దర్శనానికి!
Related Posts:
ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!పాట్నా: వారిద్దరి వివాహం కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. కొంత కాలానికే వారిద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. దీంతో కలిసి ఉం… Read More
ట్రబుల్ షూటర్కు ట్రబుల్స్: డీకే శివకుమార్ కస్టడీని మరో ఐదురోజులు పొడిగింపున్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో … Read More
మెట్రోలో మందుబాబు హల్చల్.. మహిళలను తిడుతూ.. డ్యాన్స్ చేస్తూ..! (వీడియో)హైదరాబాద్ : మెట్రో రైలులో మందుబాబు హల్చల్ చేశాడు. తాగిన మైకంలో తూలుతూ నోరు జారాడు. మహిళా ప్రయాణీకులను ఉద్దేశించి బూతులు వల్లించినట్లు తెలుస్తోంది. మొ… Read More
బీజేపీకి అంత సీన్ లేదు.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమన్న ఉత్తమ్హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద అధికారం కంటే ప్రతిపక్షంపైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండగా .. ప్రతి… Read More
యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్గా కమిటీహైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్… Read More
0 comments:
Post a Comment