అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MyqsSW
Wednesday, June 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment