అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MyqsSW
15న న్యూఢిల్లీకి వైఎస్ జగన్: నీతి ఆయోగ్ భేటీకి హాజరు: 9న శ్రీవారి దర్శనానికి!
Related Posts:
ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలోఅసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వస… Read More
పరిటాల సిద్దార్థ బ్యాగ్లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో బుల్లెట్ బయటపడింద… Read More
ఆఫ్గనిస్తాన్లో మహిళలపై అణచివేత మొదలైంది... ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం...ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి… Read More
ముంబైలో సెక్స్ రాకెట్ బట్టబయలు... మోడల్ అరెస్ట్... టీవీ ఆర్టిస్టులతో వ్యభిచార దందా...ముంబైలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. జుహు ప్రాంతంలోని ఓ విలాసవంతమైన హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ మోడల్(32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హో… Read More
ఆఫ్గన్లో ప్రజా తిరుగుబాటు.. ఆ మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి విముక్తి.. ఆ కమాండర్ నాయకత్వంలో..ఆఫ్గనిస్తాన్లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాలిబన్లకు మెడ… Read More
0 comments:
Post a Comment