అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MyqsSW
15న న్యూఢిల్లీకి వైఎస్ జగన్: నీతి ఆయోగ్ భేటీకి హాజరు: 9న శ్రీవారి దర్శనానికి!
Related Posts:
10 లక్షలు దాటిన మరణాలు, అమెరికాలోనే 2 లక్షలు.. భారత్లో లక్షకు చేరువలో..కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గ… Read More
అతనికి అంత సీన్ లేదు: ఓవర్ రేటెడ్ ఆల్రౌండర్: ఫ్యాన్స్ బౌన్సర్లు: పనిలో పనిగా రోహిత్పైనాదుబాయ్: ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలలకు బలి అవుతున్నాడు. మొన్నటికి మొన్నే ఓ మ్యాచ్లో హిట్ వికెట్గా వెను… Read More
ఆ దాడి చేసింది టీడీపీ నేతే- మీరు పోస్టులు పెట్టొద్దు -చంద్రబాబుకు డీజీపీ లేఖ...చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు విపక్ష నేత చంద్రబాబు రా… Read More
రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ వర్షాక… Read More
నలుగురు కామాంధుల చేతిలో గ్యాంగ్రేప్..చిత్రవధ: 19 ఏళ్ల యువతి మృతి: ఎమ్మెల్యే సీతక్క షాక్న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులకు ఉరికంబాన్ని ఎక్కించిన తరువాత కూడా.. కామాంధుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తమ దారుణ ఆకృత్యాలన… Read More
0 comments:
Post a Comment