ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 280 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 జూన్ 2019. సంస్థ పేరు : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్మొత్తం పోస్టుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WRppyg
EPFOలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
మరోసారి దాతృత్వం చాటుకున్న అక్షయ్ కుమార్..వరదబాధితులకు భారీ విరాళంమంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవస… Read More
గుండెపోటు వచ్చింది..ప్రాణాల కోసం నవాజ్ షరీఫ్ పోరాడుతున్నారు: డాక్టర్లులాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు షరీఫ్కు చికిత్స అందిస్తున్న వై… Read More
వంశీ ఏం నేరం చేశాడని..: నేను చెప్పిందే అనుసరిస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం… Read More
బాబు..పవన్కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర … Read More
పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారుశ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు … Read More
0 comments:
Post a Comment