సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లోని లింబాయత్ ప్రాంతంలో సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం : ఎస్సైను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnyOWT
సూరత్లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్
Related Posts:
రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి పంటికింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్రంప్ కార్డు(తురుపుముక్క)ను ప్రయోగించారు. తనపై అనర్హత వేటుకు సొ… Read More
జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్… Read More
lockdown: కరోనా దెబ్బకు సిలికాన్ సిటీకి సినిమా, మళ్లీ లాక్ డౌన్ పై సీఎం పక్కా క్లారిటీ, ఒక్కమాటలో!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు కర్ణాటక విలవిలలాడుతోంది. ఐటీ బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 3… Read More
lockdown lover: కాలేజ్ లవర్స్, లాక్ డౌన్ లో ప్రియురాలు రివర్స్, పొడిచి చంపిన ప్రియుడు, తండ్రికి!కోయంబత్తూరు/ చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు కాలేజ్ కు వెలుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరు కులాలు వేరు అని బయటపడింది… Read More
షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అ… Read More
0 comments:
Post a Comment