బెంగళూరు: కొన్ని నెలల కిందట కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతం..`ఆపరేషన్ కమల`. బొటాబొటి మెజారిటీ సర్కార్ను నడిపిస్తున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కర్ణాటక భారతీయ జనతాపార్టీ నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తును ఆకర్షిస్తున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఇద్దరు స్వతంత్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w5RGp7
కత్తి కట్టిన కన్నడ సర్కార్: జర్నలిస్టుల అరెస్ట్: అన్నీ బ్లాక్ మెయిల్ కేసులే!
Related Posts:
కంటైన్మెంట్ జోన్లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గ… Read More
సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తుతిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరోమారు సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమత మాసపత్రిక కూడా పాఠకుడికి వచ్చింది అన్న వార్తలతో మరో వివాదం చెలరేగింది. ఏపీల… Read More
ఏపీలో కరోనాపై పోరుకు మరో అస్త్రం- రంగంలోకి సంజీవని బస్సులు- మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్...కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది.. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ రా… Read More
అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎ… Read More
వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస వ… Read More
0 comments:
Post a Comment