ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది. ఇక, జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ ఫలితాల్లో 94.88 శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q1oVTD
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!
Related Posts:
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్తో ఊరట లభించేనా?ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత… Read More
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు సరికొత్త హంగులు: ఐఐటీ, బీ-స్కూల్ స్టూడెంట్స్..ఇంటర్న్షిప్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా గుర్తింపు పొందిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇక సరికొత్త హంగులను అద్దుకోనుంది. ఈ ర… Read More
తమ అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్పష్టం చేసిన జగన్, షర్మిల: జీవితానికి సరిపడే ప్రేమనుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఆరాధించే వ్యక్తి ఎవరో తేల్చి చెప్పారు. తన అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్, ఎవరో స్పష్టం చేశారు. తన తండ్రి… Read More
Coronavirus: హలో సార్, నేను సీనియర్ రిపోర్టర్, మాస్క్ ల పేరుతో రూ. కోటి గోవిందా... గోవింద!బెంగళూరు: హలో.. సార్, నేను ఫేమస్ రిపోర్టర్, నేను చెబితే ప్రభుత్వ పెద్దలతో పాటు ఎవరైనా సరే మీకు సహాయం చేస్తారని ఓ సీనియర్ రిపోర్టర్ ప్రముఖ వ్యాపారిని ప… Read More
కరోనా పడగ నీడలో ఏపీ: ఆ ఆరు జిల్లాల్లో పరిస్థితులు ఘోరం: దిమ్మతిరిగేలా: పలు చోట్ల లాక్డౌన్అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పడగనీడలో కొనసాగుతోంది రాష్ట్రం. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోద… Read More
0 comments:
Post a Comment