ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది. ఇక, జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ ఫలితాల్లో 94.88 శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q1oVTD
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!
Related Posts:
ఏపీలో 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 534 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమ… Read More
రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో ని… Read More
శబరిమల భక్తులకు కొత్త గైడ్లైన్స్: 48 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్.. సడలింపు..కరోనా వైరస్ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ఇప్పటికే గైడ్ లైన్స్ రిలీజ్ … Read More
కేంద్ర చట్టాలను చించిపారేసిన సీఎం కేజ్రీవాల్ -వ్యవసాయ చట్టాల తిరస్కరిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానంసంస్కరణల పేరుతో కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 22వ రోజుకు చేరాయి. ఢిల… Read More
పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతుకడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వార… Read More
0 comments:
Post a Comment