ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్గిరి జిల్లాలోని తిముర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శుక్రవారం అర్ధరాత్రీ జరిగినట్టుగా తెలుస్తోంది. మందుపాతరలతో పంచాయితీ కార్యాలయాన్ని పేల్చివేయడంతో మొత్తం భవనం శిధిలమైంది. కాగా ఈ దాడీలో సుమారు ముప్పై నుండి నలబై మంది మావోయిస్టులు పాల్గోన్నటు సమాచారం. కాగా భవనాన్ని బాంబులతో దాడి చేయడంతో శిధిలకం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQUnGz
ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...
Related Posts:
మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షాకోల్కతా: లోక్సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బ… Read More
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం: అసలు ఏం జరిగిందంటే, చంపేస్తారు: ఆనంద్ సింగ్ !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు ముష్టియుధ్దం ఆ పార్టీ నాయకులకు తల నొప్పిగా తయారైయ్యింది. దాడిలో తీవ్రగాయాలై బెంగళూరులోని శేషాధ్రిపురం … Read More
పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈనెల 27న పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు … Read More
ఎవరీ సయ్యద్ షుజూ..? ఈవీయంల టాంపరింగ్ ఆరోపణల వెనక ఆంతర్యం ఏంటి..?హైదరాబాద్ : 2014లో ఈవీయంల టాంపరింగ్ వల్ల రాజకీయ అస్థిరత చోటు చేసుందని, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 201సీట్లలో పరాజయం పాలైందని ఈవీయంలు తయారు చేసే… Read More
దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనంఅలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే… Read More
0 comments:
Post a Comment