కరీంనగర్ : సేవా దృక్పథంతో చేసే పనులు సంతృప్తిని ఇస్తాయి. ఆ కోవలో చాలామంది ప్రజోపయోగకరమైన పనులు చేస్తుంటారు. నామమాత్రపు ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ జనాల అవసరాలు తీరుస్తుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా "రూపాయి" కే వివిధరకాల సేవలందించారు. రూపాయికే కడుపు నింపిన ఎస్పీవై రెడ్డి, రూపాయికే వైద్య సేవలందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyYKoh
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment