టోక్యో: రెండు పెను భూకంపాలు జపాన్ను వణికించాయి. కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:43 నిమిషాలకు తొలి భూకంపం సభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. మరో భూకంపం శుక్రవారం ఉదయం 7:43 నిమిషాలకు చోటు చేసుకుంది. దీని తీవ్రత 6.3గా రికార్డయ్యింది. సముద్రంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hc1Iv0
గంటల వ్యవధిలో రెండు భూకంపాలు: సునామీ భయంతో వణికిన జపాన్!
Related Posts:
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. నేడు ఎన్సీబీ ముందుకు రకుల్..దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కూడాబాలీవుడ్ డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్ నే కాకుండా, ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్ర… Read More
ఇంగ్లీష్ మీడియంపై కేంద్రం కొర్రీలు- ఎన్ఈపీ, యునెస్కో ఉదాహరణలు-ఏపీలో అమలు కష్టమేనా ?ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలన… Read More
కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చని… Read More
అంబటి రాంబాబు పేరుతో అర్ధరాత్రి బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు...వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో తనను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని పెరుమాళ్ల హనుమాన్ ప్రసాద్ అనే ఓ వ్యాపారి ఆరోపించారు. అర్ధరాత్రి ఫో… Read More
నేడు భారత్ బంద్... ఏయే రాష్ట్రాల్లో రైతు నిరసనలు... దక్షిణాది పరిస్థితేంటి...కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 'భారత్ బంద్' జరగనుంది. బంద్లో భాగంగా దేశవ్యాప్తంగా ప… Read More
0 comments:
Post a Comment