బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తదితరులు బుధవారం అర్దరాత్రి దాటే వరకు బెంగళూరులోని తాజ్ హోటల్ లో సమావేశం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIowXg
విశ్వప్రయత్నాలు, అత్యవసర సమావేశం: ఉంటుందా, ఉడుతుందా, బీజేపీ వెయిటింగ్, ఢిల్లీలో !
Related Posts:
దోమల మాయం అవుతాయా..? నివారణకు డ్రోన్ల ప్రయోగం... రోజుకు 25ఎకరాల వరకు స్ప్రే...!హైదరాబాద్లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర… Read More
చంద్రగిరి రీ పోలింగ్ వివాదం ? న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీవిజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంత… Read More
తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ వేడుకలు పబ్లిక్గార్డెన్స్లో..సాంప్రదాయాలకు విరుద్దంగా, ఇప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆద్యుడు అని చెప్పవచ్చు...తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాట… Read More
సిరుల సింగరేణికి కేటీఆర్ అభినందనలుహైదరాబాద్ : సిరుల సింగరేణికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని ప్రశంసించారు. ఈ మేరకు శుక… Read More
వార్నీ ఇదేం కేక్ కటింగ్రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్డే బాయ్ కేక్… Read More
0 comments:
Post a Comment