విజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని .. ఎన్నికల సంఘం తీరును ఏపీ మంత్రి లోకేశ్ తప్పుపట్టారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPMQYI
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment