ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమల్లోకి రానుంది. ఇప్పటికే 11వ వేతన సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తరువాత ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్తగా ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇది, 2015 లోఇచ్చిన పిట్మెంట్ కంటే తక్కువగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ నివేదిక అందించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30r17xl
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ సిద్దం : గతం కంటే తక్కువగా : కొత్త ప్రభుత్వానికి సవాల్గా ..!
Related Posts:
ఒక్క సీటు గెలిచినా బీజేపీ కాలర్ ఎగరేస్తోంది.. మున్సిపోల్స్లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలతో అది రుజువైంది. దీంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్న… Read More
లక్షలు ఖర్చుపెట్టాడు.. పేదొన్నని ప్రచారం చేసుకున్నాడు.. కోట్లు గడించాడు..!!చెన్నై : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి ఇది పాత సామెతే .. కానీ దీనిని అచ్చంగా యాప్ట్ చేసుకున్నాడో రైతు. అదేంటి రైతు అన్వయించుకోవడం ఏంటనే కదా సందేహం. ఔను… Read More
వారి జెండాలే వేరు అజెండా ఒక్కటే.. బీజేపీ, టీఆర్ఎస్పై రేవంత్ ఫైర్హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల వైఖరి గల్లీలో లొల్లి .. ఢిల్లీలో అలయ్ బలయ్ మాదిరిగా ఉ… Read More
దేశ చరిత్రలో అరుదు.. గులాబీ నీడలో 50 లక్షల సభ్యత్వాలు.. కేటీఆర్ హర్షంహైదరాబాద్ : తెలంగాణలో జోరు మీదున్న కారు.. క్యాడర్లో మరింత జోష్ పెంచుతోంది. ఎన్నికలు ఏవైనా విజయబావుటా ఎగురవేస్తున్న గులాబీ దండు సభ్యత్వ నమోదులోనూ ఔరా… Read More
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త .. అక్కడ ఇక క్యూ లైన్ కష్టాలు లేనట్టే ... ఎందుకంటేతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి .ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. … Read More
0 comments:
Post a Comment