Thursday, May 16, 2019

ఏపీ ఉద్యోగుల‌కు పీఆర్సీ సిద్దం : గ‌తం కంటే త‌క్కువ‌గా : కొత్త ప్ర‌భుత్వానికి స‌వాల్‌గా ..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త ప్ర‌భుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమ‌ల్లోకి రానుంది. ఇప్ప‌టికే 11వ వేత‌న సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేక‌ర‌ణ త‌రువాత ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్త‌గా ఉద్యోగుల‌కు 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇది, 2015 లోఇచ్చిన పిట్‌మెంట్ కంటే త‌క్కువ‌గా ఉంది. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఈ నివేదిక అందించ‌నున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30r17xl

Related Posts:

0 comments:

Post a Comment