అమరావతి: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే బీజేపీ ఈ హింసకు తెగబడిందని ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందడానికి ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను ప్రయోగించింది చాలక.. రౌడీలు, గూండాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrSEGh
Thursday, May 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment