Sunday, May 19, 2019

పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజ‌లు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంట‌రిగా!

ల‌క్నో: సార్వ‌త్రిక ఎన్నిక‌ల తుదిద‌శ పోలింగ్ ఆరంభం కావ‌డానికి ముందు- ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ త‌న ఇష్ట‌దైవాన్ని సంద‌ర్శించారు. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆదివారం ఉద‌యం తెల్ల‌వారు జామున ఆయ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ప్ర‌ఖ్యాత గోర‌ఖ్‌నాథ్ మందిరానికి వెళ్లారు. వేకువ‌జాము నాటి పూజ‌ల్లో పాల్గొన్నారు. గోర‌ఖ్‌నాథుడికి పూజ‌లు చేశారు. అనంత‌రం- ప్ర‌ధాన అర్చ‌కుడిని కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EiHazf

0 comments:

Post a Comment