లక్నో: సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆరంభం కావడానికి ముందు- ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన ఇష్టదైవాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రఖ్యాత గోరఖ్నాథ్ మందిరానికి వెళ్లారు. వేకువజాము నాటి పూజల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథుడికి పూజలు చేశారు. అనంతరం- ప్రధాన అర్చకుడిని కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EiHazf
పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజలు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంటరిగా!
Related Posts:
అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేతఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న … Read More
యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన... ప్రశ్నార్థకంగా మారిన ప్రియాంకా భవితవ్యంన్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో పార్టీ ప్రక్షాళణ చేపట్టింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఇందులో భాగంగా యూపీలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది ఏఐసీస… Read More
బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ కలిసేందుకు అడుగుల… Read More
టీడీపీకి కలసిరాని రాజ్యసభ.. ! అప్పుడు జయప్రద.. ఇప్పుడు సుజనా..!!అమరావతి/హైదరాబాద్ : అన్ని సవ్యంగా ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ అదికారంలో ఉన్నా పదవుల పందేరంలో ఎక్కడో చోట వివ… Read More
సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశంఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకు… Read More
0 comments:
Post a Comment