సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్తో కలుపుకుని 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 10,01,75,153మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPKGYR
సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్
Related Posts:
హుజూర్ నగర్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ చేసినవి ఏ టూ జెడ్ అక్రమాలే : పొన్నం ప్రభాకర్హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని వారు ఆరోప… Read More
చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద… Read More
అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీన్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసా… Read More
ఉపఎన్నిక ఏదైన విజయం టీఆర్ఎస్దే.. 13 సార్లు ఉపఎన్నికల్లో పోటీతెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోంది. దీంతో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా విజయం మాత్రం మాదే అనే దీమాతో ఆ పా… Read More
ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న … Read More
0 comments:
Post a Comment