తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. . మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యటానికి నిరాకరిస్తున్నారు. వారు ఓటు వెయ్యమని చెప్తుంది.. తమ సమస్యల పరిష్కారం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే . వారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JpDeQF
డబ్బు పంచలేదని ఓట్లు వెయ్యమన్న గ్రామస్తులు .. అవాక్కైన అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం
Related Posts:
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ వ… Read More
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడుశ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాల… Read More
అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు...ఆడియో విడుదల చేసిన నాసావాషింగ్టన్ : భూకంపం గురించి మనము ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం... వింటూనే ఉంటాం. కానీ ఇతర గ్రహాలపై ప్రకంపనలు వచ్చాయని ఎప్పుడైనా విన్నారా..? కానీ అద… Read More
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుషిమ్లా : లోక్సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసుల… Read More
వైసిపి అనుమానమే నిజమైంది : అంగీకరించిన ప్రభుత్వం : పూర్తి సమాచారానికి కోర్టు ఆదేశం ...!వైసిపి అధినేత అనుమానం నిజమని తేలింది. ఎన్నికల సమయంలో వైసిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేతలు ఎన్నికల సంఘానిక… Read More
0 comments:
Post a Comment