ఝార్ఖండ్ : ఝార్ఖండ్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను తీసుకురాగా .. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదవశాత్తు ..పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి టూ వీలర్పై తీసుకొచ్చారు. వాటిని కిందకు దించే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JBWUkf
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment