ఝార్ఖండ్ : ఝార్ఖండ్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను తీసుకురాగా .. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదవశాత్తు ..పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి టూ వీలర్పై తీసుకొచ్చారు. వాటిని కిందకు దించే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JBWUkf
ఝార్ఖండ్లో పేలుడు : ముగ్గురి మృతి, ఇద్దరికీ గాయాలు
Related Posts:
Coronavirus భయం, ఇప్పుడు కర్ణాటకలో ఎల్లోజోన్, హడల్, బెంగళూరు, ఆంధ్రా, తెలంగాణలో!బెంగళూరు/ మంగళూరు: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) భయం పట్టుకుంది. కరోనా వైరస్ అరికట్టడానికి భారతదేశంలో లాక్ డాన్ అమలులో ఉంది. ఇదే సమయంలో కర్ణాటకలో… Read More
లాక్డౌన్ దుష్ప్రభావం: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!నెల్లూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దా… Read More
కరోనా వైరస్ : మానవాళికి ఊసరవెల్లి సందేశం.. వైరల్ వీడియో...అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్… Read More
కరోనా షాకింగ్: మర్కజ్ లాగే చర్చిలు.. ‘పామ్ సండే’కు భారీగా.. వైరస్ సైతానును ఓడిస్తామన్న పాస్టర్లు..కరోనా ప్రమాదం పీక్సకు చేరినవేళ.. మనదేశరాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ ఘటనతో పాజిటివ్ కేసుల … Read More
డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకుభోపాల్: మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చోటు చేసుకున్న ప్రాంతంలో ఏకంగా 10 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఢ… Read More
0 comments:
Post a Comment