అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖలు మారుతున్నాయి. వాటిని రాజన్న క్యాంటీన్లుగా నామకరణం చేయనుంది కొత్త ప్రభుత్వం. అలాగే- అన్న క్యాంటీన్లకు వేసిన పసుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకంలో ఉన్న రంగులను వేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ పనులు ఇప్పటిక మొదలయ్యాయి కూడా. కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQflAB
పేరు మార్పు ఖాయమా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:
Related Posts:
యూపీ సీఎం క్యాంపు ఆఫీసులో అగ్నిప్రమాదం ...లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంపు కార్యాలయం లోక్ భవన్లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్ ప్లోర్లో పొగ రావడంతో సిబ్బంది అప్… Read More
బురిడీ బాబా! దెయ్యం వదిలిస్తానంటూ.. ఆడపిల్లలపై ఆకృత్యాలు!భువనేశ్వర్: దెయ్యాన్ని వదిలిస్తానని అంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో బురిడీ బాబా. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. కటకటాల వెనక్కి… Read More
జగన్ మరో కీలక నియమాకం: ఆయన కోసం చట్టాన్ని సవరించి: ఎందుకంత ప్రాధాన్యత అంటే..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి..జగన్ కు తొలి నుండి విధేయుడిగా ఉన్న మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి … Read More
బెంగాల్ వైద్యులకు ఎయిమ్స్ డాక్టర్ల సపోర్ట్ .. రేపు విధుల బహిష్కరణన్యూఢిల్లీ : బెంగాల్ ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతుంది. వారిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్టు ఆల్ ఇండియా ఇన్స్ట… Read More
కే టాక్స్ సృష్టికర్తలు ఎక్కడ..? కోడెల కుమారుడు, కుమార్తె అదృశ్యం..!!గుంటూరు/హైదరాబాద్ : కే-టాక్స్ పేరిట నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్… Read More
0 comments:
Post a Comment