అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖలు మారుతున్నాయి. వాటిని రాజన్న క్యాంటీన్లుగా నామకరణం చేయనుంది కొత్త ప్రభుత్వం. అలాగే- అన్న క్యాంటీన్లకు వేసిన పసుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకంలో ఉన్న రంగులను వేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ పనులు ఇప్పటిక మొదలయ్యాయి కూడా. కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQflAB
పేరు మార్పు ఖాయమా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:
Related Posts:
1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్దే - కేటీఆర్ దిశానిర్దేశంటీఆర్ఎస్ పాలనతో తెలంగాణలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ ఫలాలను అందుకుందని, ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశ… Read More
కోహ్లీ, అనూష్కశర్మపై సెక్సీయెస్ట్ కామెంట్స్ రచ్చ: కామెంటరీ బాక్స్లో గవాస్కర్: మరోసారి క్లారిటీముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్ నటి అనూష్క శర్మపై తాను సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశానంటూ వచ్చిన వార్తలపై లెజ… Read More
వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్ .. కొనసాగుతున్న ఆందోళనలు, పలు రైళ్ళు రద్దుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది . కేంద్ర ప్రభుత్వం పా… Read More
విజయవాడలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం- కోర్టులకు వ్యతిరేకంగా.. ఏకంగా జగన్ బొమ్మతోనే...ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడుతున్న పలు తీర్పులపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు ఏపీ ప్రయోజనాలకు వ… Read More
రోడ్ల దిగ్బంధనం.. రైల్ రోకో.. వేలాదిగా పోటెత్తిన రైతులు... 'భారత్ బంద్' ఇలా జరిగింది...భారత్ బంద్లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా … Read More
0 comments:
Post a Comment