కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్తలు చిర్రెత్తేలా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఇరిటేషన్ పుట్టిస్తున్నారు. దీంతో జై శ్రీరాం మాట వినపడితే చాలు.. దీదీకి కోపం నషాళానికంటుంతోంది. జై శ్రీరాం నినాదాల మాటున బూతులు తిడుతున్నారని ఆరోపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhImJz
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment