హైదరాబాద్ : వామ్మో.. నగరంలో విద్యుత్ ను నీళ్ల కన్నా ఘోరంగా వాడేస్తున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. సూర్య ప్రతాపానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్లో గురువారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది. బుదవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్తో పాటు 71.05 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం రికార్డయ్యింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhICZ3
వామ్మో ఏంటా వాడకం..! కరెంట్ కే షాక్ ఇస్తున్న నగర వాసులు..!!
Related Posts:
రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యామరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే … Read More
బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత: 144 సెక్షన్ అమలు..పబ్లు, మద్యం దుకాణాలు బంద్!బెంగళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన నగరిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమం… Read More
ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నా… Read More
ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్… Read More
బెంగాల్లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?కోల్కతా: వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్జెండర్పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి… Read More
0 comments:
Post a Comment