విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన వారు బారులు తీరుతున్నారు. దాంతో శారదాపీఠానికి రాజకీయ నాయకులతో సందడి నెలకొంది . విజయవాడలో 30న జగన్ ప్రమాణస్వీకారం.. ట్రాఫిక్ డైవర్షన్ ఎలా అంటే..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EFhooW
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?
Related Posts:
ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా ఆ జీవోలు రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయంఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ పదే పదే ముఖ్యమంత్రి… Read More
ఏపీలో ఆర్టీసీ చార్జీల మోత, విలీన భారం, డీజిల్ ధర పెంపుతో నిర్ణయం...ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ విలీనం, డీజిల్ ధర పెంపుతో చార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నది. ఆర్… Read More
జగన్కు ఢిల్లీలో రెండోసారి పరాభవం: అందుకేనంటూ యనమల రామకృష్ణుడు నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు… Read More
భార్య మీద అనుమానం, స్కూల్ ముందే చంపేసిన జులాయి భర్త, అజ్ఞాతంలోకి, లుకౌట్ నోటీసు !చండీఘడ్: చండీఘడ్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న భార్యను ఆమె భర్త స్కూల్ ముందే అతి దారుణంగా హత్య చేసి పరారైనాడు. భార్యను హత్య చేసిన భర్తను … Read More
ఆర్టీసీలో మరోకీలక నిర్ణయం.. తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఉద్యోగులుగా చేస్తున్న 296 మంది డ్రైవర్లు, 63 కండక్టర్లను రెగ్యులరైజ్ చేస్తూ... ప్రభు… Read More
0 comments:
Post a Comment