హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో నగరవాసులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. జంటనగరాలలో తిరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అంచనా వేయగా ప్రమాదభరితంగా ప్రతీరోజు 15 వందల టన్నుల కాలుష్యం విడుదల చేస్తున్నట్లు తేలింది. ఇది తెలంగాణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JbHIKf
వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!
Related Posts:
మానవమృగాలకు జీవిత ఖైదు : పోలీసులకు ఐదేళ్ల జైలు, కథువా లైంగికదాడి కేసులో కోర్టు తీర్పుపఠాన్కోట్ : కథువా లైంగికదాడి కేసులో మానవమృగాలకు పఠాన్కోట్ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సాంజీరామ్తోపాటు దీపక్ ఖజూరియా, పర్వేశ్కుమార్… Read More
తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ అక్కడే... శంకుస్థాపన ముహుర్తం జూన్ 27..?తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్… Read More
ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు… Read More
68రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు ఈ తాతఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జాంగ్బో. వయస్సు 57 ఏళ్లు. చైనా దేశానికి చెందిన వాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకనుకుంటున్నారా.. అక్కడికే వ… Read More
పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగ… Read More
0 comments:
Post a Comment