మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gL5nyn
Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..
Related Posts:
శశికళకు ఐటీ శాఖ భారీ షాక్: రూ. 2వేల కోట్ల ఆస్తులు అటాచ్చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామ… Read More
మీడియా విశ్వసనీయతకు దెబ్బ - న్యూస్ చానెళ్లను వినోదంగా భావిస్తోన్న జనం - కారణాలివే..ప్రజల పక్షాన నిలబడి, పీడితులకు గొంతుకగా, ప్రభుత్వానికి సవాలుగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలకు సంబంధించి ప్రేక్షకుల ఆలోచనా సరళిలో భారీ మార్పులు వచ్చాయ… Read More
అలెక్సీ నావల్నీ: ‘‘ఆ విషప్రయోగంతో నరకానికి వెళ్లొచ్చినట్లు ఉంది.. పుతిన్ వల్లే ఇదంతా’’ - రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోపణనరాలను తీవ్రంగా ప్రభావితం చేసే విష ప్రయోగం జరిగిన తరువాత కోలుకోవడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ తెలిపారు. ఆయన, బ… Read More
రాజీనామాకు నేనూ సిద్ధం: వైసీపీకి రఘురామ సవాల్, జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీఏలో చేరికపైనా..న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం 21 మంది … Read More
104 సీట్లలో విక్టరీ: బల్దియా ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా..గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది, నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సీట్… Read More
0 comments:
Post a Comment