Monday, August 31, 2020

Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gL5nyn

Related Posts:

0 comments:

Post a Comment