జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన సీఎం... వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్రం చర్యలు సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3beGxG2
కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి.... 'జీఎస్టీ'పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
Related Posts:
friend: ఫ్యాషన్ డిజైనర్, హోటల్ లో, గోవా రిసార్ట్ లో డ్రగ్స్+ హల్వా, కట్ చేస్తే ? ఆ సీన్ తో బ్లాక్ మెయిల్!ముంబాయి/పూణే/న్యూఢిల్లీ: ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న యువతి సాఫ్ట్ వేర్ కోర్సు చేస్తూ జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచ… Read More
Covaxin: భారత్ బయోటెక్కు గుడ్న్యూస్: రెండేళ్ల చిన్నారులకూ కరోనా టీకాన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్… Read More
భారత్ తో కరోనా కల్లోలం: 4,205 మరణాల భారీ రికార్డు, దేశం వణుకుతోందిభారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 3,48,421 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ కోవ… Read More
కరోనా చికిత్సకు రోజుకు లక్ష..ఆగని ప్రైవేట్ దోపిడీ..వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షేనా?ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోపక్క వ్యాపార దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. కరోనా మహమ్మారి నియంత్రణకు,నివారణకు… Read More
హైదరాబాద్లో హైటెన్షన్: చార్మినార్ సహా: పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు బలగాలుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చ… Read More
0 comments:
Post a Comment