కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసాద్ పండా, లీలా అహీర్తో పాటు రాజన్ సాహ్నే కెనడా కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. విమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ll9syW
కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్లో ముగ్గురు ఇండియన్లకు చోటు!
Related Posts:
ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలేతెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నా… Read More
ష్.. గప్ చుప్..! నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ఆగిపోనున్న నేతల ప్రచారం..!!హైదరాబాద్ : ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ నేటితో ముగిసి పోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టానికి తెరపడబోత… Read More
మందుబాబులకు షాకింగ్ న్యూస్... ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు రెండు రోజులు బంద్ఎన్నికల పండుగ రాబోతోంది. మరికొన్ని గంటలే సమయం వుంది. నగదు , మందుతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు తమవైపుకు ఓటర్లను మరల్చే ప్రయత్నం చేస్తారు. అందు… Read More
చివరి రోజు ప్రచారం: లోకేశ్ లక్ష్యంగా జగన్: పల్నాడు లో చంద్రబాబు: సెంటిమెంట్ పండిస్తారా..!మరి కొద్ది గంటల్లో ఏపిలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంలకు అంతా సొంత నియోజకవర్గాల కు వెళ్లిపోవాల్సిందే. దీంతో..ప్రజలకు నేరుగా … Read More
మోడీని చీప్ ప్రధాని అంటారా?.. నువ్వొక జోకర్.. కేసీఆర్పై రాజాసింగ్ సెటైర్లునిజామాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ నేతల నోట మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుక… Read More
0 comments:
Post a Comment