Wednesday, May 29, 2019

పూల బొకేలు వద్దు... నోటు పుస్తకాలు ముద్దు... కిషన్ రెడ్డి ప్రకటనకు అనుహ్య స్పందన

ప్రజాస్వామ్యంలో చాల మంది రాజకీయ నాయకులు వస్తు ఉంటారు. పదవి కాలం అయి పోయాక తిరిగి ప్రజల్లో కనపడకుండా వెళతారు. కాని కొంతమంది మాత్రం కొన్ని రోజులు అధికారంలో ఉన్నా ...రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ప్రజల సోమ్మును దుర్వినియోగం చేయకుండా ఇతర నాయకులకు,ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. దీంతో ప్రజల సోమ్మును అనవసర కార్యకలాపాలకు ఉపయోగపడకుండా పలు నిర్ణయాలు తీసుకుంటారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I8qHi0

Related Posts:

0 comments:

Post a Comment