అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేశామని ప్రకటించింది. మరో 2000 కోట్ల రూపాయలను ఇచ్చేస్తే.. తమ బాధ్యత తీరుపోతుందని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbOMhR
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రం
Related Posts:
ఓ సీఐ గెలిచారు..ఓ ఐపీఎస్ అధికారి ఓడిపోయారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పోలీసు శాఖకే చెందిన ఇద్దరు అధికారులు వేర్… Read More
గర్ల్ఫ్రెండ్ మాట్లాడలేదని క్షణికావేశం.. కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్హిమాయత్నగర్ : మూడేళ్లుగా సాగుతున్న ప్రేమాయణంకు ఎక్కడ ఫుల్స్టాప్ పడుతుందోనని కుమిలిపోయాడు బాయ్ఫ్రెండ్. ఫోన్ చేసినా కూడా ప్రేయసి స్పదించడం లేదని మనో… Read More
జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతారా? మీ కామెంట్ చెప్పండిఅసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన వైసీపీ చీఫ్ జగన్.. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి… Read More
నాడు కేప్టెన్..నేడు సీఎం! వైఎస్ జగన్కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల స్వాగతంహైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి రాజధాని హై… Read More
గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!కరీంనగర్ : కరీంనగర్ గడ్డ టీఆర్ఎస్కు కలిసొచ్చిన అడ్డా. గులాబీ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తలపెట్టిన కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. పార్టీ … Read More
0 comments:
Post a Comment