అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేశామని ప్రకటించింది. మరో 2000 కోట్ల రూపాయలను ఇచ్చేస్తే.. తమ బాధ్యత తీరుపోతుందని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbOMhR
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రం
Related Posts:
బడ్జెట్ ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు : చంద్రబాబు నాయుడుకేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్లో విభజన హామీలకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు… Read More
నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డిహైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో దక్షిణాద… Read More
తొలిసారి ఇల్లు కోంటే బంపర్ ఆఫర్: రూ. 3.5 లక్షలు రాయితీ, ప్రస్తుతం సగం జీతాలు అద్దెలకే !న్యూఢిల్లీ: సొంత ఇల్లు తొలిసారి కొనుగోలు చేసే వారికి ప్రోత్సహకాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగ… Read More
గుజరాత్ కాంగ్రెస్కు షాక్ : ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, ఏ పార్టీలో చేరతారంటే..!!అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్లో రాజ్యసభ పోలింగ్ అగ్గిరాజేసింది. తిరుగుబాటు నేతలు అల్పేశ్ ఠాకూర్, జాలా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఓటేశాక తాము … Read More
జగన్కు చంద్రబాబు హెచ్చరిక: నాకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరుటీడీపీ అధినేత ..ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. తనకు భద్రత తగ్గించటం పైన చంద్రబాబు సీరియస్గా రియాక్ట్ అయ్యారు… Read More
0 comments:
Post a Comment