అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేశామని ప్రకటించింది. మరో 2000 కోట్ల రూపాయలను ఇచ్చేస్తే.. తమ బాధ్యత తీరుపోతుందని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbOMhR
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రం
Related Posts:
Poonam Pandey: సెక్సీ వీడియోలు తీశారు, పూనమ్ దెబ్బతో పోలీసులకు పూతరేకులు, ఉద్యోగాలు గోవింద !గోవా/ ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, హాట్ మోడల్ పూనమ్ పాండే చేసిన వెదవ పనికి ఓ పోలీసు అధికారితో పాటు పోలీసులపై వేటు పడింది. నిషేధిత ప్రాంతంలోని బీ… Read More
ఇళ్ళస్థలాల విషయంలో వైసీపీ మంత్రులకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుట్టింది టిడిపి . మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప… Read More
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: కొత్త ఇసుక విధానం, ‘జగనన్న చేదోడు’కు ఆమోదంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు స… Read More
నాకు ఇవే చివరి ఎన్నికలు, అంతిమం బాగుంటే అంతా మంచే: నితీష్ కుమార్ సంచలన ప్రకటనపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రక… Read More
క్యాన్సర్తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి..మీరిచ్చే విరాళాలే ప్రాణాలు నిలుపుతాయిక్యాన్సర్ బారిన మూడోసారి పడిన తమ ఏడేళ్ల కుమారుడికి నివారణ మార్గం కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం… Read More
0 comments:
Post a Comment