రాజస్థాన్లో ఆల్వార్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నారని మోడీ విమర్శించగా... ప్రధాని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బెహన్జీ మండిపడ్డారు. బీజేపీ మహిళా ప్రతినిధులు మోడీతో తమ భర్తలు మాట్లాడితే తమ పరిస్థితి ఏంటా అని కలవరానికి గురవుతున్నారని సటైర్ వేశారు మాయావతి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q1Rjok
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment