న్యూఢిల్లీ : ఎన్నికల సమరంలో నేతల మధ్య మాటలదాడి తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ ఎన్నికల కన్నా కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుంటుందని మోదీ అగ్గిరాజేశారు. ఇందుకు హస్తం నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా .. ఆ పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jd6Y3G
40 సీట్లు దాటితే ఉరేసుకుంటావా : మోదీకి ఖర్గే సవాల్
Related Posts:
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డు.. అదే కోవలో మన అంబానీ కూడా..!న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ఆరేళ్లలో మరో రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఫోర్బ్స్ అత్యంత ధనిక… Read More
కేరళలో కరోనా కరతాళ నృత్యం..!ఒక్కసారిగా 64 పాజిటీవ్ కేసులు..!!తిరువనంతపురం/హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే ప్రాంతీయ భేదం అస్సలు తెలియనట్టుంది. నిన్నటి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొ… Read More
పంచాంగంలో దగ్ద యోగం అంటే ఏమిటిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆలుమగల గొడవ, పెట్రోల్ పోసుకున్న భర్త, 60 శాతం గాయాలతో..ఆలుమగల మధ్య మొదలైన గొడవ.. ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. భార్య అలిగి వెళ్లడం.. ఇంటికి రావాలని కోరినా.. రాకపోవడంతో భర్త మనస్తాపం చెందాడు. లాభం లేదనుకొ… Read More
ఏపీ ఇంటర్ పరీక్ష: జూన్ 3న నిర్వహణ, మాస్క్ కంపల్సరీ అంటోన్న ఇంటర్ బోర్డుకరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ ప… Read More
0 comments:
Post a Comment