బెంగళూరు: ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేశారని నమోదు అయిన కేసులో కన్నడ బుల్లితెర నటుడితో సహ ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను వైద్యపరీక్షలకు తరలించి నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజేష్ (24), కారు డ్రైవర్ మణికాంత్ (25), పానీపూరి సూర్య (23) అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Ftq
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment