ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తాను ఈస్ట్ యూపీకి ఇంఛార్జ్గా ఉన్నానని, తన పరిధిలోని 41 స్థానాల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రియాంక స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vuhqei
అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీ
Related Posts:
చార్మినార్ ఓకేనా?.. రాలి పడిన మినార్ తుక్డా (వీడియో)హైదరాబాద్ : భాగ్యనగరపు మణిహారం.. చారిత్రక కట్టడం చార్మినార్ ను చూసేందుకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. టూరిస్టులకు సరికొత్త అనుభూత… Read More
లక్కంటే ఈమెదే: నాడు రాజు వద్ద సిబ్బంది ... నేడు అదే రాజ్యానికి 'మహారాణి'బ్యాంకాక్: ఒక దేశానికి ఆయన రాజు... రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రపంచదేశాల అందాల భామలు ఆయన ముందు వాలిపోతారు. కానీ మన కథ… Read More
గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్అమరావతి: అత్యంత వివాదాస్పదునిగా, విధి నిర్వహణలో అంతే కఠినంగా వ్యవహరించిన పోలీసు బాస్ గా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ స… Read More
పసితనాన్ని కాటేసిన కర్కషత్వం..! స్వగ్రామం, తల్లి దండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న ధర్మపురి బాలికలు..!జగిత్యాల/హైదరాబాద్ : జగిత్యాల వేశ్యా గ్రుహాల్లో పట్టుబడ్డ చిన్నారుల పరిస్థితి కడు దయనీయంగా తయారయింది. చుట్టూ జరుగుతున్న దాని గురించి పూర్తిగా తెలుసుకో… Read More
వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశంహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక… Read More
0 comments:
Post a Comment