భువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్లోలానికి గురైంది. ఇక తీరం దాటే సమయానికి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయపడుతున్నారు అక్కడి అధికారులు. తుఫాను తీరం దాటే సమయానికి- కనీసం 180 నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PHUHVl
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేత
Related Posts:
ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులుఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండి… Read More
Lady Singham: అడవిలో అధికారి అరాచకం, గర్బవతితో గేమ్స్, లేడీ సింగం ఆత్మహత్య, కోరిక !అమరావతి/ ముంబాయి: అటవీ మాఫియా గుండెల్లో నిద్రపోయి వారి ఆటకట్టించి అతి తక్కువ కాలంలోనే లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఎఫ్ఎస్ అధికారిని ఆత్మహత్య చే… Read More
బెంగాల్, అసోం ఎన్నికలకు భారీ భద్రత- మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత… Read More
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప… Read More
విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్రవిశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆర… Read More
0 comments:
Post a Comment