భువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్లోలానికి గురైంది. ఇక తీరం దాటే సమయానికి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయపడుతున్నారు అక్కడి అధికారులు. తుఫాను తీరం దాటే సమయానికి- కనీసం 180 నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PHUHVl
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేత
Related Posts:
లాక్ డౌన్ తో రోజుకు 14 కోట్ల నష్టం.. బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం వెనుక రీజన్ ఇదే !!కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను నడిపే విషయం… Read More
కరోనాపై వాడీ-వేడి చర్చ: బ్రెజిల్ అధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్లో నగ్నంగా స్నానం చేస్తూ..!బ్రెసిలియా: కరోనా లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీడి… Read More
ఇదీ డీల్.. అక్కడే తర్ఫీదు.. డా.సుధాకర్ వ్యవహారంపై వైసీపీ సంచలనం.. హైకోర్టులో పిల్..విశాఖలో అనస్థీషియా డా.సుధాకర్ ఉదంతంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయంగా వైసీపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. సోషల్ మీడియాలో… Read More
150 రూపాయల కోసం మర్డర్ ... లాక్ డౌన్ వేళ దారుణంరూ.150 ఒక స్నేహితుడి ప్రాణం తీసింది . కేవలం 150 రూపాయల కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు ఒక వ్యక్తి. కరోనా లాక్ డౌన్ సమయంలో చోటు చేసుకున్న ఈ దారుణానికి… Read More
అయ్యో పాపం: కళ్లు తెరిచి లోకంను చూడకుండానే.... నాలాలో మూడు నెలల పాప మృతదేహంహైదరాబాదు: హైదరాబాదులో దారుణం వెలుగు చూసింది. ఈ ఘటన చూస్తే ఓ వైపు మనస్సు తరుక్కుపోతే మరోవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు… Read More
0 comments:
Post a Comment