సార్వత్రిక ఎన్నికల నిర్వాహణలో ఎలక్షన్ కమిషన్ తీరుపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘన విషయంలో నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం లోక్సభ ఎన్నికలు నిర్వహించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత సమర్థవంతంగా పని చేశారని మెచ్చుకున్నారు. ఢిల్లీలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIzbS0
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment