న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం అంటూ కోడై కూశాయి. 2014 నాటి కంటే కూడా ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టం చేశాయి. దేశం మొత్తాన్నీ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AS4JW
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment