హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోకుండా వేలం పాటలకు సిద్ధమయ్యారు. పంచాయతీకి ఎవరూ ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తారో.. వారికే సర్పంచ్ కుర్చీ. ఇక వార్డుమెంబర్లను కూడా వేలం పాటలోనే ఎంపిక చేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయట. అయితే ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FgyRG6
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షే
Related Posts:
Fact Check:భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్గా పిలవబడుతుందా..?సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రై… Read More
ఎస్పీ బాలు ఆరోగ్యంపై గుడ్న్యూస్ - కరోనాను జయించిన గాన గంధర్వుడు - ఐపీఎల్ కోసం ఆత్రుతగా..కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయి.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగటివ్ అ… Read More
అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. అంతర్వేది… Read More
విషాదం: లిఫ్ట్ కిందపడి కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మృతిముంబై: రిటైల్ చైన్ కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మెవానీ(46) ముంబై వర్లీలోని ఓ భవనం లిఫ్ట్ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగ… Read More
చంద్రబాబుకు మతిపోయింది- లోకేష్ గేరుమార్చలేకపోతున్నాడు- ఎమ్మెల్యే వంశీ కామెంట్స్...ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నగదు బదిలీ చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమర్ధించారు. ఈ విషయంలో … Read More
0 comments:
Post a Comment