దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని పూజలు,యాగాలలోనూ పోటీ పడుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు పూజలు, యాగాలతో పార్టీ ఆఫీసుల ముందు అనుకూల ఫలితాల కోసం ప్రార్ధిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్న బీజేపీ.. కౌంటింగ్ స్టార్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Esatzn
పోటాపోటీగా పూజలు ,యాగాలు.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
Related Posts:
టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేయండి.. అడ్డొస్తే పోలీసులపై కూడా... బెంగాల్ బీజేపీ చీఫ్ కాంట్రవర్సీకోల్కతా : పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన డామినేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది… Read More
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! జర బద్రం సుమీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. పిన్ నంబర్ ఎంటర్ చేసేముందు ఒక చేతిని నంబర్ బటన్స్ కి అడ్డుగా పెట్టి మరో… Read More
రేపే కేంద్ర క్యాబినెట్... కశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ...?బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ… Read More
అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగ… Read More
కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా: సరిహద్దుల్లో భారీగా ఎస్ఎస్జీ కమెండోలను మోహరింపజేసిన పాక్న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ… Read More
0 comments:
Post a Comment