ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దూసుకుపోతున్నాయి. 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను ఎన్డీఏ దాటేసింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీల మద్దతు అవసరంకాగా.. ఎన్డీఏ ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1g6vE
ఆధిక్యంలో బీజేపీ.. మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
Related Posts:
వాప్కోస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేన… Read More
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా … Read More
కాంగ్రెస్ భరోసా యాత్ర : 22న యాత్రలో రాహుల్ : 27న ప్రియాంక హాజరుఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేపట్టింది. 2014 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్… Read More
క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తా .. బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తి లేదన్న హరీశ్హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోట… Read More
జగన్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమరావతిలో అధికారికంగా వైసిపి లో చేరనున్నట్లు ప్రకటించారు. శ్రీ… Read More
0 comments:
Post a Comment