కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నేత స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. అక్కడ ప్రస్తుతం రాహుల్ గాంధీ వెనుకంజలో ఉన్నారు. రాహుల్ కన్నా స్మృతి ఇరానీ 4,900 ఓట్ల లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6IOeM
Thursday, May 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment