రంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చాలాచోట్ల అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 చోట్ల మాత్రమే ఇద్దరు అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక మిగతా చోట్ల ఒక్కో స్థానానికి అత్యధికంగా ఆరు నుంచి ఏడుగురు పోటీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jiw2FY
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు
Related Posts:
లైంగిక వేధింపులు: బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్! హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఎంట్రీభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖ… Read More
త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..భారత్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో… Read More
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతు… Read More
చిరాగ్పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణబీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగ… Read More
కుప్పకూలిన వేదిక: ఐశ్వర్య రాయ్ తండ్రికి తప్పిన ప్రమాదం - తేజ్ ప్రతాప్తో పెళ్లి పెటాకులు -జేడీయూలోకిబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐశ్వర్య రాయ్ మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పటి సన్నిహితుడు, మాజీ మంత్రి చంద్రికా రా… Read More
0 comments:
Post a Comment