రంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చాలాచోట్ల అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 చోట్ల మాత్రమే ఇద్దరు అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక మిగతా చోట్ల ఒక్కో స్థానానికి అత్యధికంగా ఆరు నుంచి ఏడుగురు పోటీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jiw2FY
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు
Related Posts:
‘మోడీ ఏమైనా చెవిలో చెప్పారా? చంద్రబాబు పారిపోయి..! బాలకృష్ణ వియ్యంకుడికి భూములు’అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.… Read More
రెండోస్సారి: రేపే మంత్రివర్గ విస్తరణ: అజిత్ పవార్ నక్కతోక తొక్కినట్టేనా?ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచనప్రాయంగా వెల్లడ… Read More
కన్నడ మంట: శివసేన ఉగ్రరూపం.. బీజేపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం: సినిమాల ప్రదర్శన నిలిపివేత..!బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్ఠిబొమ్మను దగ… Read More
స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. అవసరం తీరాక..స్నేహం, నమ్మకం అనే పదాలకే మచ్చతెచ్చేరీతిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పన్నాగంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. ఆమెతో సరదా తీరిన తర్వాత గర్భవ… Read More
టూవీలర్ పై ప్రియాంకా గాంధీ: హెల్మెట్ లేకుండా.. భారీగా చలానా వడ్డింపు..!లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాకు షాక్ ఇచ్చారు… Read More
0 comments:
Post a Comment