Monday, May 27, 2019

వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధాని

వారణాసి: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడికి వెళుతున్నారు.ఈ సందర్భంగా మోడీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ తర్వాత భారీ బహిరంగ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YT1AGR

Related Posts:

0 comments:

Post a Comment