వారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడికి వెళుతున్నారు.ఈ సందర్భంగా మోడీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ తర్వాత భారీ బహిరంగ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YT1AGR
వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధాని
Related Posts:
‘గాడ్ బ్లెస్ యూ’ టైప్ చేస్తే ‘అస్సలాం అలైకుమ్’.. ఎలా వచ్చిందబ్బా..గూగుల్ ట్రాన్స్లేట్లో చూపించిన అర్థానికి పెనుదుమారం రేగింది. గాడ్ బ్లెస్ యూ అనే వాక్యానికి హిందీలో అనువాదం అస్సలాం అలైకుమ్ అర్థం వస్తుందని చూపించింద… Read More
బీజేపీ వైపు రమేశ్ రాథొడ్ చూపు..? హస్తం వీడి కమలదళంలో చేరే ఛాన్స్...?ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ మార్పు అంశానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అనుచరులు, అభిమానులతో మాట్లాడుతున… Read More
రేషన్ కార్డు రద్దు..? టీవీ, టూ వీలర్ ఉంటే చాలు.. మంత్రి హాట్ కామెంట్స్రేషన్.. బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసరాలు పేద ప్రజలకే అందాలి. కానీ చాలాచోట్ల ఇతరులు కూడా రేషన్ తీసుకుంటారు. టీవీ, టూ వీలర్ ఉంటే వైట్ రేషన్ కార్డు వర్తి… Read More
ఏపీలో కొత్తగా 50 లోపే కొత్త కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే? ఆ 4 జిల్లాల్లో కేసుల్లేవ్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజులుగా 100 లోపే నమోదవుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా మరింత తగ్గాయి. గత 24 గంటల్లో 18,834 నమూనా… Read More
వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్పాండ్ నుంచి ఫోన్లుతెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్లో బెంగళూరుకు వెళ్లిపోయి… Read More
0 comments:
Post a Comment