తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు నేటికీ చల్లారటం లేదు . ఇక ఇదే సమయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల, రాజకీయ పార్టీల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల అనంతరం వరుసగా 23
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iPWa
మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి
Related Posts:
రాహుల్కు భారంగా కాంగ్రెస్ చెత్త ప్రదర్శన- అధ్యక్ష రేసుపై ప్రభావం-సీనియర్లకు మరో అస్త్రంఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలు రాహుల్ గాందీ ఖాతాలో మరో ఓటమిని చేర్చాయి. ముఖ్యంగా కేరళ, బెంగాల్లో దారుణ ప్రదర్శనతో కాంగ్రెస్ పార… Read More
వాపును చూసి: రెండేళ్లలో దారుణంగా బీజేపీ ఓట్లశాతం: పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీకోల్కత: సరిగ్గా రెండేళ్ల కిందట- పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య ఫలితాలను అందుకుంది. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు షాక… Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు -కొవిడ్ నిబందనల మధ్య కౌంటింగ్ షురూతెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, న… Read More
బెంగాల్ ఊపు: మోడీ సర్కార్కు ప్రతిపక్షాల ఘాటు లేఖ: చంద్రబాబు పేరు మిస్: తొలిరోజే తలనొప్పిన్యూఢిల్లీ: ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అటు తమిళనాడులో ఎన్డీఏ మిత్ర… Read More
మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కన్నుమూత -రామాయంపేటలో విషాదం -సీఎం అంజయ్య కోసం పదవీత్యాగంతెలంగాణ కాంగ్రెస్ వెటరన్, రామాయంపేట మాజీ శాసన సభ్యుడు రాజయ్యగారి ముత్యం రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు జెడ్పీ చైర్మన్, శాసన మండలి సభ్యుడిగా… Read More
0 comments:
Post a Comment