తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు నేటికీ చల్లారటం లేదు . ఇక ఇదే సమయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల, రాజకీయ పార్టీల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల అనంతరం వరుసగా 23
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iPWa
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment