ఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ చీఫ్ జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారు. ఈ రోజు జగన్ పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. రేపు తాడేపల్లి చేరుకోనున్న జగన్ ముఖ్య నాయకులతో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన , అలాగే వైసీపీకి పెరిగిందని చెప్తున్న పోలింగ్ శాతంపైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ExWDM3
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment