ఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ చీఫ్ జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారు. ఈ రోజు జగన్ పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. రేపు తాడేపల్లి చేరుకోనున్న జగన్ ముఖ్య నాయకులతో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన , అలాగే వైసీపీకి పెరిగిందని చెప్తున్న పోలింగ్ శాతంపైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ExWDM3
ఎగ్జిట్ పోల్స్ తో మారిన జగన్ షెడ్యూల్ .. రేపు తాడేపల్లిలో అత్యంత ముఖ్య నాయకులతో సమావేశం .. అందుకే
Related Posts:
వారణాసికి మోడీ గుడ్బై...2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుం… Read More
టీడిపి ని టెన్షన్ పెడుతున్న ఎన్ఐఏ విచారణ..! అదికార పార్టీపై మండిపడ్డ రోజా..!!హైద్రాబాద్ : ఏపీ సియం చంద్రబాబు నాయుడు పై వైసీపి ఎమ్మెల్యే రోజా మరో సారి మండిపడ్డారు. రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయభ్రాంతులక… Read More
ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చంపేందుకే వచ్చారు..!ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్… Read More
అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే … Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతిహిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడ… Read More
0 comments:
Post a Comment