తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం, దానికి తోడు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించనప్పటికీ పలుచోట్ల ఉష్ణోగ్రతలు 47 నుంచి 48డిగ్రీల మధ్య నమోదువుతున్నట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WRf4Ci
ఉదయం ఉక్కపోత.. రాత్రుళ్లు వేడి సెగలు.. ఇవేం ఎండలు బాబోయ్..!
Related Posts:
బల్దియా కమిషనర్ దాన కిశోర్ బదిలీ, కొత్త కమిషనర్గా లోకేశ్హైదరాబాద్ : బల్దియా కమిషనర్ దాన కిషోర్పై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆయన ఏడాదిపాటే విధులు నిర్వర్తించారు. ఇదివరకు ఉన్న జలమండలి ఎండీ బాధ్… Read More
జగన్ ఎక్కడా తగ్గట్లేదు :రీ టెండరింగ్ తోనే పోలవరం : ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..!!ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన వెనక్కు తగ్గటం లేదు. ప్రతిపక్షాలు ఒక్కటిగా నినదిస్తున్నా..ఆరోపిస్తన్నా...వ్యతిరేకత వస్తందనే ఆందోళన వ్యక్తం అవుత… Read More
దట్ ఈజ్ మోడీ.. జీ7 దేశాధినేతల ముందే కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రకటనపారిస్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ యవనికపై తన వాణిని వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు .. జీ 7 దేశాధినేతల … Read More
ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం నీటి కాలుష్యమే కారణం: ప్రపంచబ్యాంకు నివేదికవాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోతోందంటే అందుకు కారణం నీటి కాలుష్యమే అని ఓ నివేదికలో తెలిపింది ప్రపంచబ్యాంకు. చాలా దేశాల్లో ఆర్థికవృ… Read More
ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ … Read More
0 comments:
Post a Comment