చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ పోలింగ్ జరపాలనే నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తుంది. దీన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbJqgd
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment