అరకు.... ఈ లోక్సభ స్థానంపై ఇప్పుడు దేశం దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అనే అనుమానం చాలా మందికి రావొచ్చు. ఈ సారి లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WoJgro
అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!
Related Posts:
అంతర్జాతీయ విమానాల రద్దు, వర్క్ ఫ్రం హోం: కేంద్రం కీలక మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివ… Read More
హైదరాబాద్ యమ డేంజర్: వర్షం పడితే గాలిలో ప్రాణాలే.. శిశువు సహా మహిళ గుంతలో..(వీడియో)హైదరాబాద్: నగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైంది. గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మర… Read More
బెజవాడలో భవిష్యత్ రాజకీయం వారిదే- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఇద్దరు...ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు … Read More
అదే మనకు శ్రీరామరాక్ష: కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలుహైదరాబాద్: కరోనావైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై మంత్రులు, అధికారులతో గురువారం ఉన్న… Read More
మార్చి 22న దేశంలో జనతా కర్ఫ్యూ.. తేలిగ్గా తీసుకోవద్దు.. : మోదీ సంచలన ప్రకటన,కీలక సూచనలివే..భారత్లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచ… Read More
0 comments:
Post a Comment