Saturday, May 4, 2019

నగర శివార్లలో ప్రమాద ఘంటికలు..! ఎంజాయ్ విత్ గంజాయి అంటున్న యూత్..!!

యాదాద్రి/హైదరాబాద్ : యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు గంజాయి దందాకు తెరలేపారు. ఒకప్పుడు పచ్చని పంటలు, ద్రాక్ష, మామిడి తోటలు, పాడిపంటలతో ఉన్న శివారు గ్రామాలు, విస్తరిస్తున్న నగరీకరణ తొలి అడుగులోనే ఇలా గంజాయి దందాలతో నేరపూరితమవుతున్నాయి. ఇటీవల హాజీపూర్‌లో వెలుగుచూసిన ముగ్గురు అమ్మాయిల హత్యలకు సైకో శ్రీనివాస్‌ రెడ్డి, గంజాయి అలవాటున్న అతడి స్నేహితులే కారణమని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PQSgQA

Related Posts:

0 comments:

Post a Comment