తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు . ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vDH8gy
విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకం
Related Posts:
MI vs CSK match 1:దుమ్ము దులిపేయండి.. రైనా ఎమోషనల్ కామెంట్స్క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైర… Read More
ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరో… Read More
వ్యాక్సిన్ వస్తే గానీ: వరుసగా 90 వేలకుపైగా: 10 రాష్ట్రాలు కకావికలం: అంచనాలు పటాపంచలున్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుతుందనే అనుమానాలు ఇక అడగంటిపోయినట్టే. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత రెట్టింపు అవుతోందే తప్ప.. ఏ మాత్ర… Read More
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్… Read More
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులువివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మ… Read More
0 comments:
Post a Comment