బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టికి చెందిన వారే అని, కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి సతీష్ జారకిహోళి శనివారం బెళగావిలో మీడియాకు చెప్పారు. తనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vBqiyP
ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !
Related Posts:
యూపీ ఎన్నికల తర్వాతే మందిరం -2023 డిసెంబర్ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనందశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. తన జన్మభూమి నుంచే శ్రీరాముడు జనానికి దర్శనమిచ్చే సమయం ఇంకెంత దూరంలోనూ లేద… Read More
ప్రధాని నివాసంలో ఫ్యాషన్ షోలు, ఖరీదైన ఈవెంట్లు -ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇమ్రాన్ బంగళా అద్దెకుమన ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘న్యూ ఇండియా' తరహాలోనే దాయాది పాకిస్తాన్ లోనూ పీఎం ఇమ్రాన్ ఖాన్ ‘నయా పాకిస్తాన్' నినాదమిచ్చి, దేశాన్ని అన్ని రకాలుగా గట్… Read More
మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదంజోహన్నెస్బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘట… Read More
తీన్మార్ మల్లన్నపై సీసీఎస్ పోలీసుల కేసు -లాడ్జిలో వివాహేతర సంబంధం ఆరోపణల ఫలితంతెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా ప్రశ్నిస్తోన్న ప్రముఖ జర్నలిస్ట్ తీర్మార్ మల్లన్నఅలియాస్ చింతపండు నవీన్కుమార్పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస… Read More
జోరుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఉత్పత్తి -డిసెంబర్ కల్లా నెలకు సీరం నుంచి 12కోట్లు, భారత్ బయో నుంచి 5.8కోట్ల డోదేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి జోరుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్… Read More
0 comments:
Post a Comment